Friday, July 10, 2009

అష్టవిధ చిరంజీవులు అంటే ఎవరు ? Who were deathless personas in Epics?







=====================================================================================

భారతీయ
పురాణాలలో ఎనమండుగురు వ్యక్తుల్ని చిరంజీవులు గా పేర్కొన్నారు . చిరంజీవి అంటే చనిపోయినా బ్రతికున్నట్లు భావన . మ్రుతన్జీవి అంటే బ్రతికున్నా చనిపోయినా వాని కింద లెక్క .
పురాణ చిరంజీవులు :
  • 1. అశ్వద్ధామ ,
  • 2. బలిచక్రవర్తి ,
  • 3. వ్యాసమహర్షి ,
  • 4. హనుమంతుడు ,
  • 5. విభీషణుడు ,
  • 6. కృపాచార్యుడు ,
  • 7 . పరశురాముడు ,
  • 8. మార్కండేయ ,

No comments:

Post a Comment

your comment is important to improve this blog...