Wednesday, September 16, 2015

హిందూ మతం లో ఎవరెవరిని పుత్రులు గా పరిగనిస్తారు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  
ప్ర : హిందూ మతం లో ఎవరెవరిని పుత్రులు గా పరిగనిస్తారు?

జ : 
  •  ధర్మార్ధ కామమోక్షాలకు బాసటగా ఉన్న తాళికట్టిన భార్యకు జన్మించినవాడు -పుత్రుడు లేక కన్నపుత్రుడు ..
  • తన గోత్రపువారినుండి వచ్చినవాడు -క్షేత్రజ్ఞపుత్రుడు .
  • తమకి సంతానము లేకపోవడము వలన ఇంకొ దంపతులనుండి స్వీకరించిన వాడు - దత్తపుత్రుడు .
  • తన భార్యకి తననుంచి కాకుండా.. బలత్కారమువల్లా, భయపెట్టి లొంగదీసుకున్నప్పుడు పుట్టినవాడు - గూఢోత్పన్నపుత్రుడు.
  • కని రోడ్డుమీద వదిలేసినవాణ్ణి పెంచుకుంటే - ఆపద్ధర్మపుత్రుడు .
  • వివాహానికి ముందు పుట్టినవాడు - క్షేత్రజ పుత్రుడు.
  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...